Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతల్లి చంపి.. గుండెకాయను తీసి మిరియాల పొడి చట్నీతో కలుపుకుని తినేశాడు..

మందుకు బానిసైన ఓ యువకుడు రాక్షసుడిలా, క్రూర మృగంలా మారాడు. తాగిన మైకంలో కన్నతల్లిని పొట్టనబెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా కన్నతల్లి గుండెను తిన్నాడు. ఈ ఘటన కోల్హాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వె

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (15:52 IST)
మందుకు బానిసైన ఓ యువకుడు రాక్షసుడిలా, క్రూర మృగంలా మారాడు. తాగిన మైకంలో కన్నతల్లిని పొట్టనబెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా కన్నతల్లి గుండెను తిన్నాడు. ఈ ఘటన కోల్హాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి  వెళితే.. యేలవ(65) అనే వృద్ధురాలు తన కొడుకు సునీల్ (27)తో కలిసి ఉంటుంది. సునీల్ సోమవారం పీకల దాకా తాగొచ్చాడు. పొరిగింటి వారిని ఆకలేస్తుందని అన్నం పెట్టమన్నాడు.
 
వారు లేదని చెప్పడంతో ఇంటికొచ్చాడు. మద్యం మత్తులో తల్లి యేలవను చితకబాది చంపేశాడు. అన్నం పెట్టలేదనే కోపంతో ఆమెను దారుణంగా చంపి.. ఆమె శరీరం నుంచి గుండెను వేరు చేసి మిరియాల పొడి, చట్నీతో కలుపుకుని తినేశాడు. స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో సునీల్‌ అరెస్టయ్యాడు. సునీల్ భార్య తన పిల్లలతో కలిసి పుట్టింటి వద్దనే ఉంటుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments