Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతల్లి చంపి.. గుండెకాయను తీసి మిరియాల పొడి చట్నీతో కలుపుకుని తినేశాడు..

మందుకు బానిసైన ఓ యువకుడు రాక్షసుడిలా, క్రూర మృగంలా మారాడు. తాగిన మైకంలో కన్నతల్లిని పొట్టనబెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా కన్నతల్లి గుండెను తిన్నాడు. ఈ ఘటన కోల్హాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వె

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (15:52 IST)
మందుకు బానిసైన ఓ యువకుడు రాక్షసుడిలా, క్రూర మృగంలా మారాడు. తాగిన మైకంలో కన్నతల్లిని పొట్టనబెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా కన్నతల్లి గుండెను తిన్నాడు. ఈ ఘటన కోల్హాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి  వెళితే.. యేలవ(65) అనే వృద్ధురాలు తన కొడుకు సునీల్ (27)తో కలిసి ఉంటుంది. సునీల్ సోమవారం పీకల దాకా తాగొచ్చాడు. పొరిగింటి వారిని ఆకలేస్తుందని అన్నం పెట్టమన్నాడు.
 
వారు లేదని చెప్పడంతో ఇంటికొచ్చాడు. మద్యం మత్తులో తల్లి యేలవను చితకబాది చంపేశాడు. అన్నం పెట్టలేదనే కోపంతో ఆమెను దారుణంగా చంపి.. ఆమె శరీరం నుంచి గుండెను వేరు చేసి మిరియాల పొడి, చట్నీతో కలుపుకుని తినేశాడు. స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో సునీల్‌ అరెస్టయ్యాడు. సునీల్ భార్య తన పిల్లలతో కలిసి పుట్టింటి వద్దనే ఉంటుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments