Webdunia - Bharat's app for daily news and videos

Install App

థానేలో బర్డ్‌ఫ్లూ - 25 వేల కోళ్లు చంపేయాలని ఆదేశం

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (14:37 IST)
మహారాష్ట్రలోని థానేలో బర్డ్‌ఫ్లూ కలకలం చెలరేగింది. జిల్లాలోని వెహ్లోలిలో ఉన్న ఓ పౌల్ట్రీలో వందల కోళ్లు ఆకస్మికంగా మృత్యువాతపడ్డాయి. బర్డ్ ఫ్లూ కారణంగానే ఈ కోళ్లు చనిపోయాని స్థానిక అధికారులు భావిస్తున్నారు. 
 
దీంతో ఈ కోళ్ల నమూనాలను సేకరించి పూణెలోని పరిశోధనాశాలకు పంపించారు. వైరస్ వ్యాప్తి మరింతగా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని పశుసంవర్థక శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. 
 
అంతేకాకుండా, కొన్ని వెహ్లోలీకి కొన్ని కిలోమీటర్ల పరిధిలోని సుమారు 25 వేల కోళ్ళను చంపేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. వ్యాధి వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకోవాలని సూచించారు.
 
కాగా. జిల్లాలో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా కారణంగానే పక్షులు కూడా చనిపోయాని థానే జెడ్పీ సీఈవో డాక్టర్ బహుసాహెబ్ దంగ్డే వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments