Webdunia - Bharat's app for daily news and videos

Install App

థానేలో బర్డ్‌ఫ్లూ - 25 వేల కోళ్లు చంపేయాలని ఆదేశం

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (14:37 IST)
మహారాష్ట్రలోని థానేలో బర్డ్‌ఫ్లూ కలకలం చెలరేగింది. జిల్లాలోని వెహ్లోలిలో ఉన్న ఓ పౌల్ట్రీలో వందల కోళ్లు ఆకస్మికంగా మృత్యువాతపడ్డాయి. బర్డ్ ఫ్లూ కారణంగానే ఈ కోళ్లు చనిపోయాని స్థానిక అధికారులు భావిస్తున్నారు. 
 
దీంతో ఈ కోళ్ల నమూనాలను సేకరించి పూణెలోని పరిశోధనాశాలకు పంపించారు. వైరస్ వ్యాప్తి మరింతగా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని పశుసంవర్థక శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. 
 
అంతేకాకుండా, కొన్ని వెహ్లోలీకి కొన్ని కిలోమీటర్ల పరిధిలోని సుమారు 25 వేల కోళ్ళను చంపేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. వ్యాధి వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకోవాలని సూచించారు.
 
కాగా. జిల్లాలో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా కారణంగానే పక్షులు కూడా చనిపోయాని థానే జెడ్పీ సీఈవో డాక్టర్ బహుసాహెబ్ దంగ్డే వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments