Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ ఓ కసాయి .. నిప్పులు చెరిగిన పీపీపీ ఛైర్మన్ బిలావల్ భుట్టో

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ కసాయి అని పీపీవీ ఛైర్మన్ బిలావల్ భుట్టో వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో మాట్లాడిన ఆయన మోడీని ఉగ్రవాదిగా అభివర్ణించారు.

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (10:32 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ కసాయి అని పీపీవీ ఛైర్మన్ బిలావల్ భుట్టో వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో మాట్లాడిన ఆయన మోడీని ఉగ్రవాదిగా అభివర్ణించారు. 
 
గుజరాత్, కశ్మీర్‌ల పాలిట ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కసాయి. కాశ్మీర్‌ లోయలో జరుగుతున్న అత్యాచారాలు బయటపడకుండా ఉండేందుకే పాక్‌పై మోడీ బురద జల్లుతున్నారు. కాశ్మీరీలు తమ హక్కులను కూడా సాధించుకోలేని దుర్భర స్థితిలో ఉన్నారు. పాకిస్థాన్‌లోని నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం, వారి విధానాలవల్లే పాక్‌ మరింత బలహీన పడుతోందన్నారు. 
 
నవాజ్ షరీఫ్ ప్రభుత్వ విధానాల వల్లే పాక్ బలహీనపడిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు తానుంచిన నాలుగు డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోకుంటే డిసెంబరు 27 నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతానని నవాజ్ ప్రభుత్వాన్ని బిలావల్ హెచ్చరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments