Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను కాదని మేనల్లుడిని పెళ్లి చేసుకుంది.. కూతురు అతనితోనే వుంటుంది.. (video)

సెల్వి
సోమవారం, 23 జూన్ 2025 (14:01 IST)
woman
వివాహేతర సంబంధాలతో నేరాలు ఓవైపు పెరుగుతుంటే.. విచిత్ర ఘటనలు మరోవైపు జరుగుతున్నాయి. తాజాగా బీహార్‌లోని జాముయ్ జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాట్నా నివాసి అయిన ఆయుషి, కొన్ని సంవత్సరాల క్రితం సిక్రియ గ్రామానికి చెందిన విశాల్ దుబేను వివాహం చేసుకుంది. ఇద్దరికీ మూడేళ్ల కుమార్తె ఉంది. అయితే గత సంవత్సరం నుండి ఆయుషి తన భర్త మేనల్లుడు సచిన్‌తో ప్రేమలో పడింది. తరచూ ఫోన్‌లో మాట్లాడుకునే వారు. దీంతో వారిద్దరి మధ్య సంబంధం మరింత పెరిగింది. 
 
ఈ విషయం కాస్త ఆయుషి భర్త విశాల్ దూబేకు తెలిసింది. ఈ వివాదం కాస్త పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు వెళ్లింది. విశాల్ దూబే విడాకుల పిటిషన్ కూడా దాఖలు చేశాడు. కానీ విడాకుల ప్రక్రియ పూర్తి కాకముందే ఆయుషి తన ప్రియుడు సచిన్‌ దూబేతో ఇంటి నుండి పారిపోయింది. 
Woman
 
అనంతరం ఐదు రోజుల తర్వాత ఇద్దరూ తిరిగి వచ్చి గ్రామంలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత ఆయుషి సంచలన విషయాలు చెప్పింది. తన భర్త తనను వేధించేవాడని చెప్పుకొచ్చింది. తన కుమార్తె తండ్రితోనే ఉంటుందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం