Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యా కుమార్తెపై 20 మంది గ్యాంగ్ రేప్..

బీహార్‌లో దారుణం జరిగింది. భర్తను చెట్టుకు కట్టేసి భార్య, కుమార్తెపై 20 మంది దారిదోపిడీ దొంగలు (యువకులు) సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం బీహార్‌లోని గయా జిల్లాలో వెలుగుచూసింది.

Webdunia
శుక్రవారం, 15 జూన్ 2018 (08:46 IST)
బీహార్‌లో దారుణం జరిగింది. భర్తను చెట్టుకు కట్టేసి భార్య, కుమార్తెపై 20 మంది దారిదోపిడీ దొంగలు (యువకులు) సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం బీహార్‌లోని గయా జిల్లాలో వెలుగుచూసింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గయాలో వైద్యుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి బుధవారం రాత్రి తన భార్య, కుమార్తెను తీసుకొని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. కోంచ్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని సోందిహా గ్రామం మీదుగా వెళ్తుండగా నిర్మానుష్య ప్రదేశంలో 20 మంది యువకులు తుపాకులతో బెదిరించి వారిని అడ్డగించారు. ఆ తర్వాత వైద్యుడిని చెట్టుకు కట్టేసి... ఆయన భార్య, కూతురుపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. 
 
వారి వద్ద నుంచి విలువైన వస్తువులను దోచుకున్నారు. ఆ తర్వాత వారి చెర నుంచి బయటపడిన తర్వాత ఆ వైద్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. గ్రామస్థుల సహకారంతో నిందితులను పట్టుకున్నారు. ఇదే గ్యాంగ్‌.. సామూహిక అత్యాచార ఘటనకు ముందు సోందిహాలోనే ఇద్దరు విద్యార్థుల నుంచి మొబైల్‌ ఫోన్లు, డబ్బులు ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అమ్మాయిలు షీ సేఫ్ యాప్ తో సేఫ్ గా ఉండాలి : కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

ఫ్యాన్స్ షాక్: కుడిచేతికి కట్టు వేసుకుని కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్యా రాయ్ - video

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం