Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడుస్తూ నిద్రకు భంగం కలిగిస్తున్నాడనీ... కన్నకొడుకును దారుణంగా చంపేసిన కసాయి తండ్రి...

రాత్రిపూట ఏడుస్తూ నిద్రకు భంగం కలిగిస్తున్నాడన్న కోపంతో కన్న కుమారుడినే ఓ కసాయి తండ్రి చంపేశాడు. పిల్లల ఆలనాపాలన చూడాల్సిన తండ్రే ఉన్మాదిగా మారాడు. చిన్న పిల్లాడు ఏడుస్తూ నిద్రకు భంగం కలిగించాడనే కోపం

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (12:23 IST)
రాత్రిపూట ఏడుస్తూ నిద్రకు భంగం కలిగిస్తున్నాడన్న కోపంతో కన్న కుమారుడినే ఓ కసాయి తండ్రి చంపేశాడు. పిల్లల ఆలనాపాలన చూడాల్సిన తండ్రే ఉన్మాదిగా మారాడు. చిన్న పిల్లాడు ఏడుస్తూ నిద్రకు భంగం కలిగించాడనే కోపంతో గొంతు పిసికి చంపేసి ఇంటిదగ్గర ఉన్న మురికి కాలువలోకి విసిరేశాడు. 
 
ఈ దారుణం బీహార్‌ రాష్ట్రంలోని పూర్ణియా జిల్లా బెలవాడన్‌ గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే మంగళ్‌ శర్మ (35) అనే వ్యక్తి దినకూలిగా పనిచేస్తున్నాడు. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆదివారం రాత్రి అతను నిద్రపోతున్నప్పుడు చిన్న కొడుకు ఆదర్శ్‌ కుమార్‌ (2) ఏడ్చాడు. 
 
కాసేపటి తర్వాత మంగళ్ శర్మ భార్య సులేఖ దేవి లేచి చూడగా చిన్న కొడుకు కనిపించలేదు. భర్తను ఈ విషయం అడగ్గా, సరైన సమాధానం చెప్పలేదు. అమెకు అనుమానం వచ్చి ఇంటి బయట చూడటంతో కాలువలో కొడుకు మృతదేహం కనిపించింది. భార్య ఫిర్యాదుతో భర్తను పోలీసులు అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments