Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడుస్తూ నిద్రకు భంగం కలిగిస్తున్నాడనీ... కన్నకొడుకును దారుణంగా చంపేసిన కసాయి తండ్రి...

రాత్రిపూట ఏడుస్తూ నిద్రకు భంగం కలిగిస్తున్నాడన్న కోపంతో కన్న కుమారుడినే ఓ కసాయి తండ్రి చంపేశాడు. పిల్లల ఆలనాపాలన చూడాల్సిన తండ్రే ఉన్మాదిగా మారాడు. చిన్న పిల్లాడు ఏడుస్తూ నిద్రకు భంగం కలిగించాడనే కోపం

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (12:23 IST)
రాత్రిపూట ఏడుస్తూ నిద్రకు భంగం కలిగిస్తున్నాడన్న కోపంతో కన్న కుమారుడినే ఓ కసాయి తండ్రి చంపేశాడు. పిల్లల ఆలనాపాలన చూడాల్సిన తండ్రే ఉన్మాదిగా మారాడు. చిన్న పిల్లాడు ఏడుస్తూ నిద్రకు భంగం కలిగించాడనే కోపంతో గొంతు పిసికి చంపేసి ఇంటిదగ్గర ఉన్న మురికి కాలువలోకి విసిరేశాడు. 
 
ఈ దారుణం బీహార్‌ రాష్ట్రంలోని పూర్ణియా జిల్లా బెలవాడన్‌ గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే మంగళ్‌ శర్మ (35) అనే వ్యక్తి దినకూలిగా పనిచేస్తున్నాడు. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆదివారం రాత్రి అతను నిద్రపోతున్నప్పుడు చిన్న కొడుకు ఆదర్శ్‌ కుమార్‌ (2) ఏడ్చాడు. 
 
కాసేపటి తర్వాత మంగళ్ శర్మ భార్య సులేఖ దేవి లేచి చూడగా చిన్న కొడుకు కనిపించలేదు. భర్తను ఈ విషయం అడగ్గా, సరైన సమాధానం చెప్పలేదు. అమెకు అనుమానం వచ్చి ఇంటి బయట చూడటంతో కాలువలో కొడుకు మృతదేహం కనిపించింది. భార్య ఫిర్యాదుతో భర్తను పోలీసులు అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments