Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (13:47 IST)
Car
బీహార్‌లోని పూర్ణియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకువచ్చిన కారు గుంతలో పడిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరికి గాయాలైనాయి. ఘటనస్థలానికి పోలీసులు చేరుకుని స్థానికుల సాయంతో కారును వెలికి తీశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. 
 
శుక్రవారం రాత్రి తారాబడి ప్రాంతంలో పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారు జామున 3 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని.. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీలు తెలిపారు. కాగా బాధితులంతా కిశన్‌గంజ్‌లోని నునియా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments