Webdunia - Bharat's app for daily news and videos

Install App

టపాసులు కాల్చినందుకు చంపేశారు.. చిన్న గొడవ చినికి చినికి?

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (14:41 IST)
టపాసులు కాల్చినందుకు చంపేశారు. చిన్న గొడవ చినికి చినికి గాలివానగా మారింది. టపాసులు కాల్చినందుకు కొందరు వ్యక్తులు ఓ యువకుడిని కొట్టి చంపారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భువనేశ్వర్‌లోని సుందరపాద ప్రాంతంలో అమరేష్ నాయక్ అనే యువకుడు దీపావళి రాత్రి టపాసులు కాలుస్తున్నాడు. 
 
అయితే, కొందరు యువకులు ఆ మార్గంలో వెళ్తూ.. టపాసులు కాలుస్తున్న అమరేష్‌తో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అది చినికి చినికి గాలివానగా మారి.. సుమారు 15 మంది గ్యాంగ్.. అమరేష్ మీద పదునైన ఆయుధాలతో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. అమరేష్ నాయక్ కుటుంబసభ్యులు వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే చనిపోయినట్టు ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments