Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డ్ లోన్ ఇస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి...

గోల్డ్ లోన్ ఇస్తానని ఓ మహిళను నమ్మించి తన ఇంట్లోకి తీసుకెళ్లి ఆపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఒడిషా రాష్ట్రోలోని భువనేశ్వర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
బుధవారం, 25 ఏప్రియల్ 2018 (08:44 IST)
గోల్డ్ లోన్ ఇస్తానని ఓ మహిళను నమ్మించి తన ఇంట్లోకి తీసుకెళ్లి ఆపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఒడిషా రాష్ట్రోలోని భువనేశ్వర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
భువనేశ్వర్ నగరానికి చెందిన ఓ వివాహిత తన బంగారం కుదువ పెట్టుకొని రుణం ఇవ్వాలని ఆలయపూజారి సరోజ్ కుమార్ దాస్‌ను సంప్రదించింది. రుణమిస్తాను రమ్మంటూ ఇంటికి పిలిచిన పూజారి వివాహితకు మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చాడు. అది తాగిన వివాహిత అపస్మారక స్థితిలోకి జారుకోగానే, ఆమెపై అత్యాచారం చేశాడు. చేసిన ఘనకార్యాన్ని మొబైల్‌లో చిత్రీకరించాడు. 
 
అనంతరం పూజారి తనతో సంబంధం పెట్టుకోవాలని వివాహితను బ్లాక్ మెయిల్ చేశాడు. దానికి వివాహిత నిరాకరించడంతో పూజారి అశ్లీల వీడియోను వివాహిత భర్త, బంధువులకు వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా పంపించాడు. దీనిపై వివాహిత చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం