Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 కేజీలు, 10 కేజీల ప్యాక్‌లలో లభించే భారత్ రైస్

సెల్వి
బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (10:47 IST)
ధరల పెరుగుదలను నిరోధించేందుకు కిలో బియ్యాన్ని రూ.29కి అందించే భారత్ రైస్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. భారతదేశంలో గత ఏడాది కాలంలో ధాన్యాల రిటైల్ ధర 15 శాతం పెరిగింది. ఈ పరిస్థితిలో బియ్యం వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిన్న 'భారత్ రైస్'ని కిలోకు రూ.29 సబ్సిడీ ధరతో ప్రవేశపెట్టింది. 5 కేజీలు, 10 కేజీల ప్యాక్‌లలో సరఫరా చేయాలని యోచిస్తున్నారు.
 
ఆహార- వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ 'భారత్ రైస్' విక్రయించే 100 మొబైల్ వ్యాన్‌లను ఫ్లాగ్ చేయడం ద్వారా, ఐదుగురు లబ్ధిదారులకు 5 కిలోల బ్యాగ్‌లను పంపిణీ చేయడం ద్వారా పథకాన్ని ప్రారంభించారు. ఇందుకోసం 5 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా బియ్యాన్ని విక్రయించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments