Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 కేజీలు, 10 కేజీల ప్యాక్‌లలో లభించే భారత్ రైస్

సెల్వి
బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (10:47 IST)
ధరల పెరుగుదలను నిరోధించేందుకు కిలో బియ్యాన్ని రూ.29కి అందించే భారత్ రైస్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. భారతదేశంలో గత ఏడాది కాలంలో ధాన్యాల రిటైల్ ధర 15 శాతం పెరిగింది. ఈ పరిస్థితిలో బియ్యం వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిన్న 'భారత్ రైస్'ని కిలోకు రూ.29 సబ్సిడీ ధరతో ప్రవేశపెట్టింది. 5 కేజీలు, 10 కేజీల ప్యాక్‌లలో సరఫరా చేయాలని యోచిస్తున్నారు.
 
ఆహార- వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ 'భారత్ రైస్' విక్రయించే 100 మొబైల్ వ్యాన్‌లను ఫ్లాగ్ చేయడం ద్వారా, ఐదుగురు లబ్ధిదారులకు 5 కిలోల బ్యాగ్‌లను పంపిణీ చేయడం ద్వారా పథకాన్ని ప్రారంభించారు. ఇందుకోసం 5 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా బియ్యాన్ని విక్రయించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments