Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్దెలచెర్వు సూరి అనుచరుడి బట్టలిప్పి బడితెపూజ... రక్తం కారేట్టు బాదిన బెంగళూర్ గ్యాంగ్

మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన అతడి ప్రధాన అనుచరుడు మధుసూధన్ రెడ్డిని హెబెట్టు మంజు గ్యాంగ్ చితక బాదింది. బెంగళూరులో భూదందాల విషయంలో తమకు అడ్డుపడుతున్నాడన్న ఆగ్రహంతో అతడిని హెబెట్టు గ్యాంగ్ కిడ్నాప్ చేసి నగరం శివారు ప్ర

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2016 (15:09 IST)
మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన అతడి ప్రధాన అనుచరుడు మధుసూధన్ రెడ్డిని హెబెట్టు మంజు గ్యాంగ్ చితక బాదింది. బెంగళూరులో భూదందాల విషయంలో తమకు అడ్డుపడుతున్నాడన్న ఆగ్రహంతో అతడిని హెబెట్టు గ్యాంగ్ కిడ్నాప్ చేసి నగరం శివారు ప్రాంతానికి తీసుకెళ్లింది. 
 
అక్కడ అతడి దుస్తులు విప్పించేసి కూర్చోబెట్టి దుడ్డు కర్రలతో బాదడం మొదలుపెట్టారు. తమ సెటిల్మెంట్ల జోలికి రానని అతడు వేడుకున్నా వాళ్లు వదిలిపెట్టలేదు. కాళ్లతో మట్టగిస్తూ కర్రలతో రక్తం వచ్చేట్లు కొట్టారు. మద్దెలచెర్వు సూరి హత్యానంతరం మధుసూధన్ రెడ్డి బెంగళూరు వెళ్లిపోయి అక్కడ ఓ పేకాట క్లబ్బును నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పనిలోపనిగా భూదందాల్లోనూ తలదూర్చడంతో అతడిపై హెబెట్టు గ్యాంగ్ దాడి చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments