Webdunia - Bharat's app for daily news and videos

Install App

45 పాఠశాలలకు ఇ-మెయిల్ బాంబు బెదిరింపులు

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2023 (11:43 IST)
బెంగళూరు నగరంలో 45 పాఠశాలలకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో భయాందోళనలు అలుముకున్నాయి. ఫలితంగా వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, మరియు ఇతర సిబ్బంది పాఠశాల ప్రాంగణం నుండి వేరే ప్రాంతాలకు తరలించబడ్డారు. 
 
బెంగళూరులోని యెమలూరులోని ఎన్‌ఈఈవీ అకాడమీకి బాంబు బెదిరింపు వచ్చిన పాఠశాలల్లో ఒకటి. పాఠశాల తల్లిదండ్రుల వాట్సాప్ గ్రూప్‌లో బెదిరింపులు రావడంతో పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తం అయ్యారు. వారి వారి పిల్లలను సురక్షితంగా ఇంటికి తెచ్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments