Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాథ బాలికలపై లైంగికలపై లైంగిక దాడికి పాల్పడిన ప్రిన్సిపాల్

దిక్కూ మొక్కూలేని అనాథ బాలికలను లైంగికంగా వేధించిన ప్రిన్సిపాల్ బాగోతం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరు నగరంలోని సదాశివనగర్‌లోని కేంద్రీయ విద్యాలయకు చెందిన ఓ అనాథ బాలిక తనను ప్ర

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (09:47 IST)
దిక్కూ మొక్కూలేని అనాథ బాలికలను లైంగికంగా వేధించిన ప్రిన్సిపాల్ బాగోతం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరు నగరంలోని సదాశివనగర్‌లోని కేంద్రీయ విద్యాలయకు చెందిన ఓ అనాథ బాలిక తనను ప్రిన్సిపాల్ కుమార్ ఠాకూర్ లైంగికంగా వేధించాడని పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి సదరు కామాంధుడైన ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు.
 
ఆ తర్వాత తన పలుకుబడిని ఉపయోగించి ఆ ప్రిన్సిపాల్ ‌బెయిలుపై విడుదలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులే ఒక బాలికే కాదు ఎవరి అండలేని పలువురు అనాథ బాలికలను ప్రిన్సిపాల్ లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సారి ప్రిన్సిపాల్ బారిన పడిన పలువురు బాలికల వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అనాథ పిల్లలపై అఘాయిత్యానికి పాల్పడిన కీచక ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం