Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ బెంగాల్ : రూ.250 కోట్ల విలువైన పాము విషం స్వాధీనం

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అటవీశాఖ అధికారులు రూ.250 కోట్ల విలువ చేసే పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టుచేశారు.

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (14:01 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అటవీశాఖ అధికారులు రూ.250 కోట్ల విలువ చేసే పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టుచేశారు. 
 
బెంగాల్‌లో పాము విషాన్ని అక్ర‌మంగా అమ్మే అంత‌రాష్ట్ర ముఠా కోసం ఆ రాష్ట్ర పోలీసులు గాలిస్తున్నారు. గతంలో పలువురిని అరెస్టు కూడా చేశారు. అయితే, తాజాగా భారీ మొత్తంలో పాము విషయాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. 
 
దీంతో నిఘా వేసిన అటవీశాఖ అధికారులు... జ‌ల్‌పాయిగురిలోని బెల‌కోబాలో ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు రూ.250 కోట్ల విలువ చేసే పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం అయిదు బాటిళ్ల‌లో పాము విషాన్ని దుండ‌గలు సేక‌రించిన‌ట్లు పోలీసులు తెలిపారు. 
 
ఒక్క గ్రాము విషానికి సుమారు రూ.26 వేల ధ‌ర ప‌లుకుతుంద‌ని నిపుణులు అంటున్నారు. యాంటీ వీన‌మ్‌ను త‌యారు చేసేందుకు పాము విషాన్ని శాస్త్ర‌వేత్త‌లు, డాక్ట‌ర్లు డిమాండ్ చేస్తుంటార‌ని అట‌వీశాఖ అదికారులు భావిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments