Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్త్‌డే పార్టీకి పిలిచి... బ్యూటీషియన్ జీవితాన్ని చిదిమేసిన స్నేహితులు...

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (16:26 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ యువతి జీవితాన్ని ఆమె స్నేహితులే చిదిమేశారు. ఆ యువతిపై స్నేహితులే బలాత్కారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని ప్రయాగ్ రాజ్‌లోని బెనిగంజ్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల ఓ యువతి బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. స్థానికంగా ఉన్న కొందరు యువకులతో ఆమెకు పరిచయం ఉంది. ఈ పరిచయమే కొంపముంచింది.
 
ఈ క్రమంలో పుట్టినరోజు పార్టీ ఉందంటూ సులేం సారాయ్ అనే స్నేహితుడు ఆమెను తన ఇంటికి పిలిచాడు. అక్కడికే ఇతర స్నేహితులు కూడా వచ్చారు. కేక్ కటింగ్ పూర్తయిన తర్వాత అందరూ కలిసి మద్యం సేవించారు. వారితో కలిసి ఆ యువతి కూడా మద్యం తీసుకుంది. దీంతో ఆ యువతి మత్తులోకి జారుకుంది. 
 
ఆ తర్వాత మత్తులో ఉన్న స్నేహితులంతా కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తు నుంచి తేరుకున్న తర్వాత ఆమెకు ఏం జరిగిందో అర్థమైంది. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అక్కడకు పోలీసులు వెళ్లేసరికి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments