Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్త్‌డే పార్టీకి పిలిచి... బ్యూటీషియన్ జీవితాన్ని చిదిమేసిన స్నేహితులు...

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (16:26 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ యువతి జీవితాన్ని ఆమె స్నేహితులే చిదిమేశారు. ఆ యువతిపై స్నేహితులే బలాత్కారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని ప్రయాగ్ రాజ్‌లోని బెనిగంజ్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల ఓ యువతి బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. స్థానికంగా ఉన్న కొందరు యువకులతో ఆమెకు పరిచయం ఉంది. ఈ పరిచయమే కొంపముంచింది.
 
ఈ క్రమంలో పుట్టినరోజు పార్టీ ఉందంటూ సులేం సారాయ్ అనే స్నేహితుడు ఆమెను తన ఇంటికి పిలిచాడు. అక్కడికే ఇతర స్నేహితులు కూడా వచ్చారు. కేక్ కటింగ్ పూర్తయిన తర్వాత అందరూ కలిసి మద్యం సేవించారు. వారితో కలిసి ఆ యువతి కూడా మద్యం తీసుకుంది. దీంతో ఆ యువతి మత్తులోకి జారుకుంది. 
 
ఆ తర్వాత మత్తులో ఉన్న స్నేహితులంతా కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తు నుంచి తేరుకున్న తర్వాత ఆమెకు ఏం జరిగిందో అర్థమైంది. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అక్కడకు పోలీసులు వెళ్లేసరికి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

Rashmika : హారర్‌ కామెడీ యూనివర్స్ చిత్రం థామా అలరిస్తుంది: రష్మిక మందన

Prabhas: ఫన్, ఫియర్, ఆల్ట్రా స్టైలిష్ గా ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్

Sudheer: ముగ్గురు నాయికలుతో సుడిగాలి సుధీర్ హీరోగా హైలెస్సో ప్రారంభం

OG Collections: ఓజీ నాలుగు రోజుల కలెక్లన్లు ప్రకటించిన డివివి ఎంటర్ టైన్ మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments