Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరునల్వేలిలో ఎలుగుబంటి.. జనాలకు చుక్కలు

సెల్వి
గురువారం, 11 ఏప్రియల్ 2024 (14:19 IST)
Bear
తమిళనాడు, తిరునెల్వేలి జిల్లా అంబాసముద్రం ప్రాంతంలో పులి, చిరుత, ఏనుగు, ఎలుగుబంటి వన్యప్రాణాలు వున్నాయి. ఈ వన్యప్రాణులు వన ప్రాంతం నుంచి అప్పుడప్పుడు జన సంచారం వున్న ప్రాంతాల్లోకి వచ్చి జనాలను జడుసుకునేలా చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం అంబాసముద్రానికి సమీపంలో కల్లిడైకురిచ్చి ప్రాంతంలో ఓ ఎలుగుబంటి ప్రవేశించింది. ఆ ఎలుగుబంటి కల్లిడైకురిచ్చి ప్రాంతానికి చెందిన ప్రజలకు చుక్కలు చూపించింది. ఎక్కడ జనాలు కనిపించినా.. తరుముకుంది. 
 
ఇంకా ప్రజలు కూడా ఆ ఎలుగుబంటిపై దాడి చేసేందుకు తిరగబడ్డారు. అయితే ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనపై అంబాసముద్రం అటవీశాఖాధికారులు ఎలుగుబంటి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరువు రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నా: మెగాస్టార్ చిరంజీవి

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి.. రెండేళ్ల సహజీవనం తర్వాత?

‘కల్కి 2898 AD’ కాశీ, కాంప్లెక్స్‌, శంబాలా అనే త్రీ వరల్డ్స్ మధ్య నడిచే కథ : డైరెక్టర్ నాగ్ అశ్విన్

వరుణ్ తేజ్ మట్కా న్యూ లెన్తీ షెడ్యూల్ హైదరాబాద్ RFCలో ప్రారంభం

అహో! విక్రమార్క' అంటూ హీరోగా వస్తున్న దేవ్ గిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బాదం పిసిన్‌ను మహిళలు ఎందుకు తీసుకోవాలి?

లవంగం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments