Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ లో కాలు మోపిన ఒబామా.. ఘనస్వాగతం పలికిన నరేంద్ర మోడీ

Webdunia
ఆదివారం, 25 జనవరి 2015 (10:12 IST)
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా దంపతులు భారతదేశ రాజధాని ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో దిగారు. అనుకున్న షెడ్యూల్ కంటే 20 నిమిషాలు ముందుగా ఉదయం 9.40 గంటలకే అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎయిర్ఫోర్స్ వన్ ఇక్కడ వాలిపోయింది. ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికేందుకు భారత అధికారులు సర్వ సన్నాహాలు చేశారు.
 
ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు పాలం ఎయిర్ పోర్టుకు వచ్చారు. ద బీస్ట్ వాహనాన్ని నేరుగా విమానం వద్దకు తీసుకొచ్చారు. ఆ వెంటే ఒబామా భద్రతాధికారుల వాహనం కూడా ఉంది. భారతదేశంలో మూడు రోజుల పర్యటన కోసం అమెరికా ప్రథమపౌరుడు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన అధికారక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments