Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓరి దేవుడో... వాళ్లకు చిక్కామంటే ఇంకేమైనా వుందా.. జీలం నదిలోకి దూకి పారిపోతున్న ఉగ్రవాదులు...

యురీ ఉగ్రదాడి తర్వాత తీవ్రవాదుల భరతం పెట్టే పనిలో భారత సైన్యం నిమగ్నమైవుంది. ఇప్పటికే... బారాముల్లా జిల్లాలో కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులపై భారత జవాన్లు ప్రతి కాల్పులు జరిపిన విషయం తెల్సిందే.

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (14:15 IST)
యురీ ఉగ్రదాడి తర్వాత తీవ్రవాదుల భరతం పెట్టే పనిలో భారత సైన్యం నిమగ్నమైవుంది. ఇప్పటికే... బారాముల్లా జిల్లాలో కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులపై భారత జవాన్లు ప్రతి కాల్పులు జరిపిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి బారాముల్లా సమీపంలోని 46 రాష్ట్రీయ రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు జీలం నదిలో దూకి పారిపోవడాన్ని సైన్యం పసిగట్టింది. దీంతో వారిని ప్రాణాలతో పట్టుకునేందుకు ఆర్మీ కమాండోలు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ప్రస్తుతం నదిలో స్పీడ్ బోట్లతో గాలిస్తున్నారు. 
 
ఉగ్రవాదులు వినియోగించిన జీపీఎస్, కాంపాస్, ఫెన్సింగ్ కట్టర్, ఏకే 47 మ్యాగజైన్‌లను దాడి జరిపిన ప్రాంతంలోనే వదిలి పారిపోయారు. వీటిని సైన్యాధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలోని వివరాలను బట్టి ఉగ్రవాదులు పాక్ నుంచే చొరబడ్డారని గుర్తించారు. 

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments