Webdunia - Bharat's app for daily news and videos

Install App

విందుకు పిలిచాడు.. కడుపు నిండా వడ్డించాడు.. ఐతే తొమ్మిది మంది మృతి?

బంధువుల ఇంటికి విందుకు వెళ్లిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. బంధువు పిలిచాడని.. కడుపు నిండా ఆరగించి.. మందు కొట్టి ఎంజాయ్ చేసిన ఆ తొమ్మిది మంది తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఈ ఘటన ఉత్తరప్ర‌దేశ్ రాజ‌ధ

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (16:45 IST)
బంధువుల ఇంటికి విందుకు వెళ్లిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. బంధువు పిలిచాడని.. కడుపు నిండా ఆరగించి.. మందు కొట్టి ఎంజాయ్ చేసిన ఆ తొమ్మిది మంది తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఈ ఘటన ఉత్తరప్ర‌దేశ్ రాజ‌ధాని లక్నోలోని థాల్‌ ఖుర్ద్‌ గ్రామంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఖుర్ద్ గ్రామంలో తొమ్మిది తమ బంధువు ఇంటికి వెళ్లారు. భోజనం చేశారు. మందు కొట్టారు. అయితే ఆ తొమ్మిది మందిలో ఎనిమిది మంది అస్వస్థతకు గురై, ఒకరు గుండెపోటుకు గురై  ప్రాణాలు కోల్పోయారు. వారిని భోజనానికి పిలిచిన వ్యక్తి ఈ విష‌యాన్ని పోలీసులకు కూడా తెల‌ప‌లేదు. ఆయ‌న‌ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండ‌గా స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. 
 
ఇక రంగంలోకి దిగిన పోలీసులు తొమ్మిది మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆహారంలో విషం పెట్టే తొమ్మిది మంది బంధువులను విందు ఏర్పాటు చేసిన వ్యక్తి చంపించి వుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టు మార్టం నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments