Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య.. రియన్నా ఓటు హక్కును వినియోగించుకుంది..

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (09:44 IST)
దేశ వ్యాప్తంగా పోలింగ్ మొదలైంది. బెంగళూరుకు చెందిన రియన్నా ఓటు హక్కును వినియోగించడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. రియన్న ఓటేయడంలో ప్రత్యేకత ఏముంది అనే కదా ఆలోచిస్తున్నారు. వుందండి.. ఆమె ఓటు హక్కును వినియోగించడంలో ప్రత్యేకత వుంది. 
 
ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన రియన్నా తనకు 18 ఏళ్లు వచ్చినప్పటి నుంచీ ఓటు కోసం దరఖాస్తు చేస్తూనే ఉంది. 11 సార్లు ఆమె దరఖాస్తును అధికారులు చెత్తబుట్టలో పడేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైన తన ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో రియన్నా మళ్లీ దరఖాస్తు చేసుకుంది. కానీ ఈసారి ఆమెకు ఓటరు కార్డును అధికారులు ఇచ్చేశారు. 
 
ట్రాన్స్‌జెండర్ల కూడా ఓటు వేసే హక్కు ఉందని మర్చిపోయిన అధికారులు ఆ విషయాన్ని మరిచి ప్రతీసారి ఆమె దరఖాస్తును తిరస్కరించారు. తాజాగా మాత్రం ఆమెకు ఓటరు కార్డు మంజూరు చేశారు. తొలిసారి ఓటు వేయబోతున్న రియన్నా బెంగళూరు సెంట్రల్‌లో ఓటు హక్కు వినియోగించుకుంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడంపై రియన్నా హర్షం వ్యక్తం చేసింది.  

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments