Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరులో విషాదం : ఇంటి గోడ కూలి ఏడుగురు దుర్మరణం

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (08:34 IST)
బెంగుళూరు నగరంలో విషాదం జరిగింది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఇంటి గోడ కూలిన ఘటనలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన కర్ణాటక బెల్గాం తాలూకాలో బుధవారం జరిగింది. 
 
ఈ ఘటనలో ఏడు సంవత్సరాల చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 
 
గోడ శిథిలాల నుంచి ముగ్గురిని తరలించారు. సంఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరు చికిత్స కోసం ఆసుప్రతికి తరలిస్తుండగా మరణించారు. హెరెబాగేవాడి పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments