Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే శాఖ నష్టపరిహారం ఇవ్వలేదు.. వాట్సాప్‌లో బెంగూళూరు యూత్ సూసైడ్ నోట్

బెంగుళూరుకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన సూసైడ్ విషయాన్ని సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో వెల్లడించి ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. పైగా, తన ఆత్మహత్యకు రైల్వేశాఖ కారణమని ఆ సూసైడ్ నోట్

Webdunia
బుధవారం, 25 జనవరి 2017 (09:18 IST)
బెంగుళూరుకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన సూసైడ్ విషయాన్ని సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో వెల్లడించి ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. పైగా, తన ఆత్మహత్యకు రైల్వేశాఖ కారణమని ఆ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సిద్దాపుర గ్రామానికి చెందిన శరణప్ప తండ్రి మడివాళప్పకు చెందిన  148/5 టి 1 సర్వే నెంబర్‌లోని భూమిని రైల్వే శాఖ పోలీసులతో స్వాధీనం చేసుకుంది. అయితే స్వాధీనం చేసుకొన్న భూమికి డబ్బు ఇవ్వలేదు. దీంతో విరక్తి చెందిన శరణప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే శాఖ స్వాధీనం చేసుకున్న భూమికి నష్టపరిహారం ఇవ్వలేదని అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని శరణప్ప తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments