Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే శాఖ నష్టపరిహారం ఇవ్వలేదు.. వాట్సాప్‌లో బెంగూళూరు యూత్ సూసైడ్ నోట్

బెంగుళూరుకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన సూసైడ్ విషయాన్ని సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో వెల్లడించి ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. పైగా, తన ఆత్మహత్యకు రైల్వేశాఖ కారణమని ఆ సూసైడ్ నోట్

Webdunia
బుధవారం, 25 జనవరి 2017 (09:18 IST)
బెంగుళూరుకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన సూసైడ్ విషయాన్ని సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో వెల్లడించి ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. పైగా, తన ఆత్మహత్యకు రైల్వేశాఖ కారణమని ఆ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సిద్దాపుర గ్రామానికి చెందిన శరణప్ప తండ్రి మడివాళప్పకు చెందిన  148/5 టి 1 సర్వే నెంబర్‌లోని భూమిని రైల్వే శాఖ పోలీసులతో స్వాధీనం చేసుకుంది. అయితే స్వాధీనం చేసుకొన్న భూమికి డబ్బు ఇవ్వలేదు. దీంతో విరక్తి చెందిన శరణప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే శాఖ స్వాధీనం చేసుకున్న భూమికి నష్టపరిహారం ఇవ్వలేదని అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని శరణప్ప తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments