Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతుకుదెరువు కోసం వచ్చిన మహిళపై హెడ్‌ కానిస్టేబుల్‌ అత్యాచారం

బతుకుదెరువు కోసం పట్నానికి వచ్చిన ఓ మహిళపై హెడ్ కానిస్టేబుల్ బెదిరించి అత్యాచారం జరిపాడు. ఈ దారుణం దేశ ఐటీ నగరం బెంగుళూరులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... బతుకుదెరువు కోసం కర్ణాటక నుంచి నగరానికి

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (10:37 IST)
బతుకుదెరువు కోసం పట్నానికి వచ్చిన ఓ మహిళపై హెడ్ కానిస్టేబుల్ బెదిరించి అత్యాచారం జరిపాడు. ఈ దారుణం దేశ ఐటీ నగరం బెంగుళూరులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... బతుకుదెరువు కోసం కర్ణాటక నుంచి నగరానికి వచ్చిన మహిళ(35) భర్తతో కలిసి మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ కాలనీలో నివసిస్తోంది. భార్యాభర్తలిద్దరూ కూలీనాలి చేసుకుని జీవిస్తున్నారు.
 
ఈ క్రమంలో తాగుబోతు భర్త వేధిస్తున్నాడని పోలీసులకు నెలరోజుల క్రితం ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా హెడ్‌ కానిస్టేబుల్‌ జి.పాల్‌కు ఆమెతో పరిచయం ఏర్పడగా దీన్ని ఆసరాగా చేసుకున్న అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పాల్‌పై కేసు నమోదు చేసి రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments