Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ చేయబోతే ప్రతిఘటించిందనీ చెవులు కత్తిరించేసిన కిరాతకులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ బాలికపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కానీ, బాలిక ఆ నలుగురు మృగాళ్లను ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహానికి లోనైన కిరాతకులు.. ఆ బాలిక చ

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (13:45 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ బాలికపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కానీ, బాలిక ఆ నలుగురు మృగాళ్లను ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహానికి లోనైన కిరాతకులు.. ఆ బాలిక చెవులు కత్తిరించేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
యూపీలోని బాగ్‌పత్‌లో ఓ బాలిక తమ ఇంట్లో ఒంటరిగా నివశిస్తోంది. నలుగురు వ్యక్తులు బుధవారం రాత్రి అమ్మాయి ఇంటిలోకి చొరబడి  అత్యాచారానికి ప్రయత్నించారు. దీన్ని ఆ బాలిక ప్రతిఘటించింది. దీంతో ఆ కామాంధులు కిరాతకంగా చెవులు కోసేశారు. 
 
దీనిపై బాగ్‌పత్‌ బీజేపీ ఎంపీ సత్యపాల్‌ సింగ్‌ స్పందించారు. 'ఈ విషయం గురించి నేను ఎస్పీతో మాట్లాడాను. డిసెంబరు 31న ఈ ఘటన జరిగినట్లు ఆయన తెలిపారు. ఇరుగు పొరుగు ఇళ్లవారి మధ్య గొడవ అది. ఇంత ఆలస్యంగా ఫిర్యాదు చేశారంటే అర్థం చేసుకోవచ్చు అందులో నిజమెంతో..' అని ఎంపీ అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments