Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ చేయబోతే ప్రతిఘటించిందనీ చెవులు కత్తిరించేసిన కిరాతకులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ బాలికపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కానీ, బాలిక ఆ నలుగురు మృగాళ్లను ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహానికి లోనైన కిరాతకులు.. ఆ బాలిక చ

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (13:45 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ బాలికపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కానీ, బాలిక ఆ నలుగురు మృగాళ్లను ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహానికి లోనైన కిరాతకులు.. ఆ బాలిక చెవులు కత్తిరించేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
యూపీలోని బాగ్‌పత్‌లో ఓ బాలిక తమ ఇంట్లో ఒంటరిగా నివశిస్తోంది. నలుగురు వ్యక్తులు బుధవారం రాత్రి అమ్మాయి ఇంటిలోకి చొరబడి  అత్యాచారానికి ప్రయత్నించారు. దీన్ని ఆ బాలిక ప్రతిఘటించింది. దీంతో ఆ కామాంధులు కిరాతకంగా చెవులు కోసేశారు. 
 
దీనిపై బాగ్‌పత్‌ బీజేపీ ఎంపీ సత్యపాల్‌ సింగ్‌ స్పందించారు. 'ఈ విషయం గురించి నేను ఎస్పీతో మాట్లాడాను. డిసెంబరు 31న ఈ ఘటన జరిగినట్లు ఆయన తెలిపారు. ఇరుగు పొరుగు ఇళ్లవారి మధ్య గొడవ అది. ఇంత ఆలస్యంగా ఫిర్యాదు చేశారంటే అర్థం చేసుకోవచ్చు అందులో నిజమెంతో..' అని ఎంపీ అన్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments