మత్స్య కన్యను పోలిన వింత శిశువు జననం.. ఎక్కడ?

మన పురాణాలు, శాస్త్రాలు చెప్పినట్టుగా మత్స్యకన్యను పోలిన వింత శిశువుకు ఓ మహిళ జన్మినిచ్చింది. అయితే, అచ్చం మత్స్య కన్యను పోలినట్టుండే ఈ శిశువు పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రాణాలతో ఉండలేక పోయింది. తాజాగ

Webdunia
మంగళవారం, 22 మే 2018 (14:50 IST)
మన పురాణాలు, శాస్త్రాలు చెప్పినట్టుగా మత్స్యకన్యను పోలిన వింత శిశువుకు ఓ మహిళ జన్మినిచ్చింది. అయితే, అచ్చం మత్స్య కన్యను పోలినట్టుండే ఈ శిశువు పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రాణాలతో ఉండలేక పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ డెలివరీ కోసం చేరింది. ఈమెకు మత్స్య కన్యను పోలిన శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు అందరికీ ఉన్నట్లు తల, చేతులు మామూలుగానే ఉన్నాయి. కానీ రెండు కాళ్లు పూర్తిగా కలిసి పోవడంతో ఆ శిశువు చేప కన్యలా ఉంది. 
 
ఆ మహిళ గర్భం ధరించిన తర్వాత ఎలాంటి బలవర్ధక మాత్రలు వాడలేదట. ఈ కారణంగానే రెండు కాళ్లు కలసిపోయి ఉంటాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. పుట్టిన ఆ వింత శిశువు శరీరంలోని పైభాగం అవయవాలు పని చేస్తుండగా, కిందిభాగం మొత్తం కలసిపోవడంతో చేప ఆకారంలో కనిపించింది. ఈ శిశువు పుట్టిన 10 నిమిషాలకే చనిపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments