Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్స్య కన్యను పోలిన వింత శిశువు జననం.. ఎక్కడ?

మన పురాణాలు, శాస్త్రాలు చెప్పినట్టుగా మత్స్యకన్యను పోలిన వింత శిశువుకు ఓ మహిళ జన్మినిచ్చింది. అయితే, అచ్చం మత్స్య కన్యను పోలినట్టుండే ఈ శిశువు పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రాణాలతో ఉండలేక పోయింది. తాజాగ

Webdunia
మంగళవారం, 22 మే 2018 (14:50 IST)
మన పురాణాలు, శాస్త్రాలు చెప్పినట్టుగా మత్స్యకన్యను పోలిన వింత శిశువుకు ఓ మహిళ జన్మినిచ్చింది. అయితే, అచ్చం మత్స్య కన్యను పోలినట్టుండే ఈ శిశువు పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రాణాలతో ఉండలేక పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ డెలివరీ కోసం చేరింది. ఈమెకు మత్స్య కన్యను పోలిన శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు అందరికీ ఉన్నట్లు తల, చేతులు మామూలుగానే ఉన్నాయి. కానీ రెండు కాళ్లు పూర్తిగా కలిసి పోవడంతో ఆ శిశువు చేప కన్యలా ఉంది. 
 
ఆ మహిళ గర్భం ధరించిన తర్వాత ఎలాంటి బలవర్ధక మాత్రలు వాడలేదట. ఈ కారణంగానే రెండు కాళ్లు కలసిపోయి ఉంటాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. పుట్టిన ఆ వింత శిశువు శరీరంలోని పైభాగం అవయవాలు పని చేస్తుండగా, కిందిభాగం మొత్తం కలసిపోవడంతో చేప ఆకారంలో కనిపించింది. ఈ శిశువు పుట్టిన 10 నిమిషాలకే చనిపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments