Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబ్రీ విధ్వంసం కేసు పునర్విచారణ.. అద్వానీపై అభియోగాలు తప్పవా?

బాబ్రీ విధ్వంసం కేసు పునర్విచారణలో నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్. కె. అద్వానీకి కష్టాలు తప్పేలాలేవు. అద్వానీతో పాటు బీజేపీ నేతలు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులపై కూడా శుక్రవారం సీబ

Webdunia
గురువారం, 25 మే 2017 (13:34 IST)
బాబ్రీ విధ్వంసం కేసు పునర్విచారణలో నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్. కె. అద్వానీకి కష్టాలు తప్పేలాలేవు. అద్వానీతో పాటు బీజేపీ నేతలు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులపై కూడా శుక్రవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం అభియోగాలు నమోదు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బాబ్రీ కూల్చివేత అంశంలో అద్వానీతో పాటు పలువురు బీజేపీ అగ్ర నేతలపై వున్న కేసును 2011లో అలహాబాద్ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. 
 
అయితే సీబీఐ దీన్ని సుప్రీం కోర్టులో సవాలు చేయడంతో గత నెలలో సుప్రీం కోర్టు ఈ కేసును పునర్విచారణకు స్వీకరించడంతో అద్వానీకి కొత్త చిక్కొచ్చి పడింది. అద్వానీ రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీచేస్తారనుకున్న నేపథ్యంలో బాబ్రీ కేసు పునర్విచారణకు రావడం చర్చనీయాంశమైంది. 
 
బాబ్రీ కేసు విచారణను రెండేళ్లలోపు ముగించాలని కూడా సుప్రీం కోర్టు గత ఏప్రిల్ 19న సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 120-బి ప్రకారం అద్వానీ సహా తదితరులపై కొత్తగా అభియోగాలు మోపవచ్చునని తెలిపింది.

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments