Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరామ జన్మభూమి ఆలయంలో 28 లక్షల దీపాలు

సెల్వి
సోమవారం, 28 అక్టోబరు 2024 (11:34 IST)
Diwali
యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ సంవత్సరం తన ఎనిమిదవ దీపోత్సవాన్ని అయోధ్యలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. కొత్తగా నిర్మించిన శ్రీరామ జన్మభూమి ఆలయంలో మొదటి దీపావళికి సన్నాహాలు జరుగుతున్నాయి. 
 
ఈ దీపావళికి సరయూ నది ఒడ్డున 28లక్షల దీపాలను వెలిగించడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించింది. అయితే ప్రత్యేక పర్యావరణ అనుకూలమైన దీపాలతో రామాలయం ప్రకాశిస్తాయి. 
 
పర్యావరణ పరిరక్షణ కూడా ఈ దీపోత్సవ్‌కు కీలకమైన అంశం అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక పుష్పాలంకరణతో రామమందిరాన్ని అలంకరిస్తారు.
 
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ఆలయాన్ని 'భవన్ దర్శనం' కోసం అక్టోబర్ 29 నుండి నవంబర్ 1 వరకు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచాలని నిర్ణయించినట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు చెక్ పెట్టనున్న పూజా హెగ్డే.. ఎలాగో తెలుసా?

పుష్ప 2 కు పారితోషికం వద్దన్న అల్లు అర్జున్ - వెయ్యికోట్లు, వెయ్యి థియేటర్లు నిజమేనా?

సాయి పల్లవి కి నేను కూడా ఫ్యాన్ -అమరన్ తీయాలంటై గట్స్ కావాలి : నాగ్ అశ్విన్

నువ్వు స్టార్ అవుతావురా చెక్ తీసుకో అంటే మాటరాలేదు: విజయ్ దేవరకొండ

37 రోజుల్లో నరకం అనుభవించాం.. ఎంతో కోల్పోయాను : జానీ మాస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ సమయాల్లో మంచినీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

అల్లం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ఇన్‌స్టంట్ నూడుల్స్ తినేవారు తప్పక తెలుసుకోవాల్సినవి

డోజీ సంచలనాత్మక అధ్యయనం: ఏఐ-ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ రోగి ఆరోగ్య పరిస్థితి అంచనా

దాల్చిన చెక్కలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

తర్వాతి కథనం
Show comments