Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగ‌స్టు 14ను ఇలా జ‌రుపుకుందాం: పిలుపునిచ్చిన మోదీ

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (14:30 IST)
ప్ర‌జ‌ల క‌ష్టాలు, త్యాగాల‌ను గుర్తుచేసుకుంటూ ఆగ‌స్టు 14వ తేదీని విభ‌జ‌న స్మృతి దివస్‌గా జ‌రుపుకోవాల‌ని ప్ర‌ధాని మోడీ పిలుపునిచ్చారు. ఇండియా పాక్ విభ‌జ‌న స‌మ‌యంలో రెండు దేశాల్లో ఉన్న ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు వారి ప్రాంతాల‌ను నుంచి వేరు కావాల్సి వ‌చ్చింది. 
 
ఆ స‌మ‌యంలో ఎన్నో హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. వంద‌ల సంఖ్య‌లో ప్ర‌జలు ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాల‌ను గుర్తు చేసుకుంటూ ఆగ‌స్టు 14వ తేదీని విభజన స్మృతి దివస్‌గా జ‌రుపుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు.
 
కాగా.. దేశ చ‌రిత్ర‌లో ఆగ‌స్టు 14వ తేదీని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. అఖండ భార‌తం ఇండియా-పాకిస్తాన్‌గా విడిపోయిన రోజు. భార‌త్‌, పాక్ విడిపోయిన స‌మ‌యంలో ప్ర‌జ‌లు ప‌డిన బాధ‌ల‌ను ఎన్న‌టికీ మ‌ర్చిపోలేమ‌ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments