Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ప్రజల పిచ్చి చేష్టలు... వాఘా సరిహద్దులో భారత్ పైన రాళ్ల దాడి... యుద్ధం కావాలా...?

పాకిస్తాన్ సైన్యమే అనుకుంటే పాకిస్తాన్ దేశంలో కొంతమంది ప్రజలు పిచ్చి చేష్టలు చేస్తున్నారు. భారత్-పాక్ సరిహద్దులో జాతీయ పతాకాలను ఎగురవేసేటపుడు, దించే సమయాల్లో ఇరు దేశాలకు సంబంధించి రిట్రీట్ జరిగుతుందన్నది తెలిసిన విషయమే. ఐతే ఈ కార్యక్రమం చూసేందుకు ఇటు

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (13:45 IST)
పాకిస్తాన్ సైన్యమే అనుకుంటే పాకిస్తాన్ దేశంలో కొంతమంది ప్రజలు పిచ్చి చేష్టలు చేస్తున్నారు. భారత్-పాక్ సరిహద్దులో జాతీయ పతాకాలను ఎగురవేసేటపుడు, దించే సమయాల్లో ఇరు దేశాలకు సంబంధించి రిట్రీట్ జరిగుతుందన్నది తెలిసిన విషయమే. ఐతే ఈ కార్యక్రమం చూసేందుకు ఇటు భారత్, అటు పాకిస్తాన్ దేశాల నుంచి ప్రజలు హాజరవుతుంటారు. 
 
అలా హాజరయిన పాకిస్తాన్ ప్రజల్లో కొందరు భారత్ వైపుకు రాళ్ల దాడి చేసి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. సైనికుల మధ్య జరిగే పరేడ్ ను ఆసక్తిగా తిలకించడం ఎప్పటినుంచో జరుగుతున్న విషయమే. ఐతే హఠాత్తుగా పాక్ వైపు నుంచి రాళ్ల దాడి జరపడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. 
 
కాగా ఈ సంఘటనలో ఎంతమందికి గాయాలయ్యాయో తెలియరాలేదు. ఈ సమాచారం బయటకు వస్తే పరిస్థితి మరింతి ఉద్రక్తంగా మారే అవకాశం ఉంది. కాగా కొందరు ఛాందసవాదులు రెచ్చగొట్టే ధోరణితో భారతదేశాన్ని కవ్వించడమే పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా భారతదేశాన్ని యుద్ధం వైపు పురిగొల్పడమే పనిగా వారి చేష్టలు ఉంటున్నాయి.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments