Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ప్రజల పిచ్చి చేష్టలు... వాఘా సరిహద్దులో భారత్ పైన రాళ్ల దాడి... యుద్ధం కావాలా...?

పాకిస్తాన్ సైన్యమే అనుకుంటే పాకిస్తాన్ దేశంలో కొంతమంది ప్రజలు పిచ్చి చేష్టలు చేస్తున్నారు. భారత్-పాక్ సరిహద్దులో జాతీయ పతాకాలను ఎగురవేసేటపుడు, దించే సమయాల్లో ఇరు దేశాలకు సంబంధించి రిట్రీట్ జరిగుతుందన్నది తెలిసిన విషయమే. ఐతే ఈ కార్యక్రమం చూసేందుకు ఇటు

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (13:45 IST)
పాకిస్తాన్ సైన్యమే అనుకుంటే పాకిస్తాన్ దేశంలో కొంతమంది ప్రజలు పిచ్చి చేష్టలు చేస్తున్నారు. భారత్-పాక్ సరిహద్దులో జాతీయ పతాకాలను ఎగురవేసేటపుడు, దించే సమయాల్లో ఇరు దేశాలకు సంబంధించి రిట్రీట్ జరిగుతుందన్నది తెలిసిన విషయమే. ఐతే ఈ కార్యక్రమం చూసేందుకు ఇటు భారత్, అటు పాకిస్తాన్ దేశాల నుంచి ప్రజలు హాజరవుతుంటారు. 
 
అలా హాజరయిన పాకిస్తాన్ ప్రజల్లో కొందరు భారత్ వైపుకు రాళ్ల దాడి చేసి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. సైనికుల మధ్య జరిగే పరేడ్ ను ఆసక్తిగా తిలకించడం ఎప్పటినుంచో జరుగుతున్న విషయమే. ఐతే హఠాత్తుగా పాక్ వైపు నుంచి రాళ్ల దాడి జరపడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. 
 
కాగా ఈ సంఘటనలో ఎంతమందికి గాయాలయ్యాయో తెలియరాలేదు. ఈ సమాచారం బయటకు వస్తే పరిస్థితి మరింతి ఉద్రక్తంగా మారే అవకాశం ఉంది. కాగా కొందరు ఛాందసవాదులు రెచ్చగొట్టే ధోరణితో భారతదేశాన్ని కవ్వించడమే పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా భారతదేశాన్ని యుద్ధం వైపు పురిగొల్పడమే పనిగా వారి చేష్టలు ఉంటున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments