Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ సీఎం పీఏ అరెస్ట్.. ఎందుకంటే లక్షలు స్వాహా చేయడంతో..?

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (20:34 IST)
తమిళనాడు మాజీ సీఎం కె. పళనిస్వామి పీఏ మణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగ యువకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించిన మాజీ సీఎం వ్యక్తిగత సహాయకుడు ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. నైవేలి ప్రాంతానికి చెందిన తమిళ్ సెల్వన్ అనే వ్యక్తి రవాణా కార్పొరేషన్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగం కోసం మణికి రూ. 17లక్షలు చెల్లించాడు. 
 
అయితే మణి ఆ వ్యక్తికి ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో బాధితుడు తన డబ్బును తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేయడంతో అందుకు నిరాకరించాడు. 
 
అంతేగాకుండా బాధితుడిని వేధించడం మొదలెట్టాడు. దీంతో పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేసాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా క్రైం బ్రాంచ్ పోలీసులు పళని సామి పీఏను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments