Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశం శోకసముద్రంలో ఉంటే అమ్మాయిలతో చిందులేసిన అస్సోం సీఎం!

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (18:26 IST)
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం హఠాన్మరణంతో దేశం యావత్తు విషాదంలో మునిగిపోతే.. అస్సోం రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ మాత్రం అమ్మాయిలతో డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ విషయాన్ని బీజేపీకి చెందిన ఎంపీ రమేష్ బిధూరి శుక్రవారం లోక్‌సభలో ప్రస్తావించారు.
 
 
బుధవారం అసోంలోని గోలాఘాట్ జిల్లాలో ఓ వేడుకలో పాల్గొన్న గొగోయ్ స్థానిక గిరిజన యువతులతో డ్యాన్స్ చేశారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అటుపై గొగోయ్ క్షమాపణలు కూడా చెప్పిన విషయం తెల్సిందే. ఈ అంశాన్ని బీజేపీ ఎంపీ లోక్‌సభలో ప్రస్తావించారు. 
 
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతితో దేశమంతా విషాదంలో మునిగిపోతే, అసోం సీఎం మాత్రం అమ్మాయిలతో చిందులేశారని దుయ్యబట్టారు. దేశం ఓ మహోన్నతుడిని కోల్పోయి విలపిస్తుంటే, ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అమ్మాయిలతో డ్యాన్సులు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. దీనికి పలువురు బీజేపీ ఎంపీలు సైతం వంతపాటపాడారు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments