Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ ఆస్పత్రి ఐసీయూలోకి ఆవు.. తరిమికొట్టేందుకు ఎవ్వరూ లేరు..

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (20:26 IST)
మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లా ఆస్పత్రిలోకి అనుకోని అతిథి వచ్చింది. ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులోకి ఆవు ప్రవేశించింది. అంతేగాకుండా.. ఐసీయూలోకి వచ్చిన ఆవును తరిమేందుకు అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పేషెంట్లు షాక్‌కు గురయ్యారు. 
 
సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ ఘటనతో సెక్యూరిటీ గార్డుతో సహా ముగ్గురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు.
 
ఈ వీడియోకు నెటిజన్ల నుంచి ఆదరణ రావడంతో ఆరోగ్య శాఖ సిబ్బంది అంతా ఉలిక్కిపడ్డారు. సీనియర్‌ ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగి ముగ్గురు ఉద్యోగులను తొలగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments