Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఏడాది జనగణన లేనట్లే!

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (08:15 IST)
జనభా లెక్కల సేకరణ (సెన్సెస్‌), జాతీయ జనాభా రిజస్టరు (ఎన్‌పిఆర్‌) నమోదు ఈ ఏడాది లేనట్లుగా తెలుస్తోంది. మహమ్మారి నియంత్రణ ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశాలు లేకపోవడంతో ఈ ఏడాదిలో జన గణన ఉండకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

షెడ్యూల్‌ ప్రకారం సెన్సెన్‌ తొలిదశ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా వాయిదా వేశారు.  'ప్రస్తుతానికి సెన్సెస్‌ అత్యవసరమైన కార్యక్రమం కాదు. ఇది ఒక ఏడాది వాయిదా కూడా పడచ్చు. ఇది ఏమీ నష్టం కాదు' అని ఒక సీనియర్‌ అధికారి తెలిపారు.

'ఇప్పటికీ కోవిడ్‌-19 ముప్పు ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ప్రస్తుతానికి సెన్సెస్‌, ఎన్‌పిఆర్‌ లేదు'  ఆ అధికారి వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments