Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఏడాది జనగణన లేనట్లే!

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (08:15 IST)
జనభా లెక్కల సేకరణ (సెన్సెస్‌), జాతీయ జనాభా రిజస్టరు (ఎన్‌పిఆర్‌) నమోదు ఈ ఏడాది లేనట్లుగా తెలుస్తోంది. మహమ్మారి నియంత్రణ ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశాలు లేకపోవడంతో ఈ ఏడాదిలో జన గణన ఉండకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

షెడ్యూల్‌ ప్రకారం సెన్సెన్‌ తొలిదశ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా వాయిదా వేశారు.  'ప్రస్తుతానికి సెన్సెస్‌ అత్యవసరమైన కార్యక్రమం కాదు. ఇది ఒక ఏడాది వాయిదా కూడా పడచ్చు. ఇది ఏమీ నష్టం కాదు' అని ఒక సీనియర్‌ అధికారి తెలిపారు.

'ఇప్పటికీ కోవిడ్‌-19 ముప్పు ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ప్రస్తుతానికి సెన్సెస్‌, ఎన్‌పిఆర్‌ లేదు'  ఆ అధికారి వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments