Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రూయిజ్ డ్రగ్స్ కేసు : ఎన్సీపీ విచారణకు వచ్చిన ఆర్యన్

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (14:48 IST)
ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయి ఇటీవల బెయిలుపై విడుదలైన బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ వద్ద నార్కాటిక్స్ కంట్రోల్ బ్యూరో శుక్రవారం మరోమారు విచారణ జరిపింది. ఇందుకోసం ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ ఎదుట హాజరయ్యారు. 
 
ఇటీవల ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే, ప్రతి శుక్రవారం ఎన్సీబీ విచారణకు హాజరవ్వాలన్న షరతు విధించింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆర్యన్‌ ఖాన్‌ ఎన్సీబీ ఎదుట హాజరయ్యాడు. 
 
రేవ్‌ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ముంబై నుంచి గోవా వెళ్తున్న ఒక నౌకపై ఎన్సీబీ అధికారులు అక్టోబరు నెల 2వ తేదీన రెయిడ్ చేశారు. అక్కడ ఆర్యన్‌తోపాటు అతని స్నేహితుడు అర్బాజ్‌ మర్చంట్, మున్‌మున్‌ ధమేచా సహా పలువురు ప్రముఖులు కూడా దొరికిపోయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత బెయిల్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనకు బెయిల్ మంజూరు కాలేదు. దీంతో ముంబై హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ బెయిల్ లభ్యమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments