Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరుకు కేజ్రీవాల్... ప్రకృతి వైద్య చికిత్స కోసమే..!

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (17:27 IST)
భారత దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొన్నాళ్లుగా హైలెవల్ షుగర్, దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బెంగుళూరుకు వెళ్లి, ప్రకృతి వైద్య చికిత్స చేయించుకోనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన మార్చి ఐదో తేదిన బెంగళూరుకు వెళుతున్నారు. 
 
కేజ్రీవాల్ అక్కడ పది రోజుల పాటు బస చేసి ప్రకృతి వైద్య చికిత్స పొందుతారని సమాచారం. ఆసక్తికరంగా ఆ మధ్య ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా నిరంతర దగ్గుతో ఇబ్బందిపడుతున్న కేజ్రీకి బెంగళూరులోని యోగా థెరపిస్ట్ ను కలవాలని సూచించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఉపముఖ్యమంత్రి మనీష్ శిశోడియా తాత్కాలిక సీఎంగా వ్యవహరించి ప్రభుత్వ కార్యకలాపాలు చూస్తారని సమాచారం.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments