Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ సీఎం సతీమణికి కరోనా పాజిటివ్.. హోం క్వారంటైన్‌కు కేజ్రీవాల్

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (17:29 IST)
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో కరోనా కల్లోలమే సృష్టిస్తోంది.. రోజుకో రికార్డు తరహాలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండడంతో తీవ్రతకు బ్రేక్ చేయాలన్న ఉద్దేశంతో.. ఆరు రోజుల పాటు ఢిల్లీ సర్కార్ లాక్‌డౌన్ కూడా ప్రకటించింది. అది ఆరు రోజుల పాటు అమల్లో ఉండనుంది.
 
అయితే, తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ సతీమణి సునీతకు కరోనా సోకింది.. ఆమె మహమ్మారి బారిన పడడంతో.. ముందు జాగ్రత్త చర్యగా సీఎం కేజ్రీవాల్ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. సునీత కేజ్రీవాల్ హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటుండగా.. సీఎం హోం క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. 
 
కాగా, ఢిల్లీలో కోవిడ్ సెకండ్ వేవ్ పంజా విసురుతోంది.. ఈ మధ్య 20 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి.. క్రమంగా మృతుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కలిగిస్తుండగా.. ఆస్పత్రుల్లో బెడ్ల కొరత కూడా వేధిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments