Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో 50 శాతం విద్యుత్ చార్జీలను తగ్గించిన కేజ్రీవాల్!

Webdunia
బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (18:02 IST)
ఢిల్లీ వాసులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొలి కానుక అందించారు. తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా విద్యుత్ చార్జీలను 50 శాతం మేరకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.
 
నెలకు 400 యూనిట్ల వరకు వినిగియోగించుకునే వారికి ఈ తగ్గింపు వర్తించనుంది. దాంతోపాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నెలకు 20,000 లీటర్ల మంచి నీరును కూడా ఒక్కో ఇంటికి సరఫరా చేయబోతున్నారు. 
 
ఇదే అంశంపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ శిశోడియా మీడియాతో మాట్లాడుతూ... 90 శాతం గృహా వినియోగదారులకు తగ్గించిన విద్యుత్ ఛార్జీలు వర్తిస్తాయన్నారు. 400 కంటే ఎక్కువ ఉపయోగిస్తే పూర్తి బిల్లు చెల్లించాలన్నారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపు ఆదేశం మార్చి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments