Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్యాకు ఎపుడూ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు : అరుణ్ జైట్లీ

భారత్ విడిచి వెళ్లేముందు తాను కేంద్ర ఆర్థికశాఖామంత్రిని విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు విజయ్‌ మాల్యా చేసిన వ్యాఖ్యలపై విత్తమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, మాల్యా ప్రక

Webdunia
గురువారం, 13 సెప్టెంబరు 2018 (13:20 IST)
భారత్ విడిచి వెళ్లేముందు తాను కేంద్ర ఆర్థికశాఖామంత్రిని విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు విజయ్‌ మాల్యా చేసిన వ్యాఖ్యలపై విత్తమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, మాల్యా ప్రకటన వాస్తవ విరుద్ధమైనది. అది నిజాన్ని ప్రతిబింబించడం లేదు. 2014 నుంచి అతనికి తానెప్పుడూ కలిసేందుకు సమయం ఇవ్వలేదన్నారు.
 
కాబట్టి అతడు నన్ను కలిశాడన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. కానీ రాజ్యసభ సభ్యునిగా ఉండి అప్పుడప్పుడూ సభకు హాజరయ్యే మాల్యా.. నేను పార్లమెంట్ నుంచి నా కార్యాలయానికి వెళ్తుండగా పలుకరించాడు. నా వెంట వేగంగా నడిచి వస్తూ నేను రుణాల చెల్లింపునకు ఓ ఆఫర్‌ను ప్రకటించాను అని చెప్పాడు. 
 
మోసపూరిత సెటిల్‌మెంట్ గురించి అంతకుముందే తెలుసుకున్న నేను సంభాషణను కొనసాగించేందుకు అనుమతించలేదు. కనీసం అతడి చేతిలో ఉన్న కాగితాలను తీసుకోవడానికి కూడా అంగీకరించలేదు. బ్యాంకులకు రుణపడ్డ వ్యక్తిగా అతనికి నేను ఎప్పుడూ సమయం ఇచ్చింది లేదు అని అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments