Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్ యుద్ధం వద్దు, శాంతి ముద్దు: గురుకుల పాఠశాల విద్యార్థులు పెయింటింగ్స్

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (23:12 IST)
Photo- Girish Srivastav
యుద్ధం అనేది వాంఛనీయం కాదు. ఎందరో మనుషులను బలి తీసుకునే ఓ రాక్షస క్రీడ అది. ప్రస్తుత ఆధునిక సమాజంలో అది ఎంతమాత్రం ఆహ్వానించదగిన పరిణామం కానేకాదు. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తల నేపధ్యంలో ప్రపంచమంతా ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరగకూడదని కోరుకుంటున్నాయి.

Photo Girish Srivastav
ఈ నేపధ్యంలో ముంబైలోని లాల్‌బాగ్‌ గురుకుల పాఠశాలకు చెందిన కళాకారులు రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ముగిసి శాంతి నెలకొనలాని ఆకాంక్షిస్తూ చేసిన పెయింటింగ్‌కు తుది మెరుగులు దిద్దారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments