Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (17:29 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో సోమవారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో తీవ్రవాద సంస్థ లష్కర్ తోయిబా సంస్థకు చెందిన అగ్ర నేతతో పాటు ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో భారత సైన్యం ఈ ఆపరేషన్‌ చేపట్టి పైచేయి సాధించింది. ఈ నెల 5వ తేదీన కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. దీనికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. 
 
ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తీవ్రవాదుల మృతదేహాలను గుర్తించాల్సివుంది. పరిగామ్ గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు కేంద్ర నిఘా వర్గాలు నుంచి ఆర్మీ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడిన తీవ్రవాదులు సైన్యంపై కాల్పులు జరిపాయి. ప్రతిగా సైన్యం కూడా జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఒక జవాను గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments