Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్దుల్ కలాం చివరి ట్విట్టర్ మెసేజ్ ఇదే...

Webdunia
సోమవారం, 27 జులై 2015 (21:59 IST)
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చివరగా తన ట్విట్టర్ అకౌంట్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. షిల్లాంగ్ ఐఐటీలో శ్రీజన్‌పాల్ సింగ్, శర్మతో కలిసి లైవబల్ ప్లానెట్ ఎర్త్ అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చేందుకు షిల్లాంగ్ వెళ్తున్నా అని అందులో పేర్కొన్నారు. ఈ సందేశం సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఇవ్వగా, ఆయన సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కన్నుమూశారు.
 
 
అలాగే ఈనెల 19వ తేదీన తన గురువు 92 యేళ్ల చిన్నదురైను దిండిగల్‌లో కలుసుకుని ఆయన ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తన గురువుకు అబ్దుల్ కలాం సన్మానం కూడా చేశారు. పుదుక్కోట్టై జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తూ మార్గమధ్యంలో తన గురువును కలిసి సన్మానించి గురువుపై తనకున్న ప్రేమను చాటిన మహనీయుడు ఈ మిస్సైల్ మ్యాన్. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments