Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాజిక మాధ్యమాల్లోనూ హుషారుగా... ట్విట్టర్‌లో కలాం చివరి ట్వీట్స్..

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (10:01 IST)
శాస్త్రవేత్తగా ఎదిగి, రాష్ట్రపతిగా దేశానికి సేవ చేసిన ఏపీజే అబ్దుల్ కలాం మారుతున్న కాలానికగుణంగా మారుతూనే వచ్చారు. అంతేకాక శాస్త్ర, సాంకేతిక రంగాలకు కొత్త జవసత్వాలను నింపిన కలాం సామాజిక మాధ్యమాల్లోనూ హుషారుగానే ఉన్నారు. 
 
కీలక సందర్భాలతో పాటు, తన కార్యక్రమాలపై ఆయన నిత్యం తన ట్విట్టర్ అకౌంట్ ను అప్ డేట్ చేసేవారు. సోమవారం షిల్లాంగ్ వెళుతున్న సందర్భాన్ని కూడా ఆయన తన ట్విట్టర్‌లో ప్రస్తావించారు. నివాసయోగ్యమైన గ్రహం భూమి... అనే అంశంపై మాట్లాడేందుకు షిల్లాంగ్ వెళుతున్నాను. శ్రీజన్ పాల్ సింగ్, శర్మ కూడా వస్తున్నారు.. అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇదే తన చివరి ట్వీట్ అవుతుందని ఆయనకు తెలయదు కాబోలు.

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments