Webdunia - Bharat's app for daily news and videos

Install App

165 వెటర్నరీ అంబులెన్స్ యూనిట్ల ప్రారంభం.. చిన్నపాటి ల్యాబ్ కూడా..

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (23:19 IST)
దేశంలో మొట్టమొదటిగా ప్రత్యేకమైన వెటర్నరీ అంబులెన్స్‌లను అందించే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఏడాదిన్నర తర్వాత ఏపీ సర్కారు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జంతువులకు తక్షణ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించే లక్ష్యంతో రెండవ దశను ప్రారంభించింది. ఇందులో చిన్నపాటి ల్యాబ్ కూడా వుంటుంది. 
 
ఏపీ సీఎం జగన్ తాజాగా అదనంగా 165 వెటర్నరీ అంబులెన్స్ యూనిట్లను జెండా ఊపి ప్రారంభించారు. దీంతో ప్రభుత్వం రూ.240.69 కోట్లతో మొత్తం 340 వెటర్నరీ అంబులెన్స్‌లతో నాణ్యమైన వైద్యసేవలు అందించనుంది.
 
ప్రాథమిక వైద్య సేవలతో పాటు, పశువైద్య అంబులెన్స్‌లు జంతువులు, గొర్రెలు, మేకలు, పెంపుడు జంతువులకు చిన్న శస్త్రచికిత్సలు చేయడానికి కూడా రూపొందించబడ్డాయి. మే 2021లో అత్యాధునిక సౌకర్యాలతో వెటర్నరీ అంబులెన్స్‌లను తొలివిడతలో భాగంగా 175 అంబులెన్స్ యూనిట్లను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG Collections: ఓజీ నాలుగు రోజుల కలెక్లన్లు ప్రకటించిన డివివి ఎంటర్ టైన్ మెంట్

Sonakshi Sinha: జటాధర లో సోనాక్షి సిన్హా పై ధన పిశాచి సాంగ్ చిత్రీకరణ

మాజీ ప్రియురాలిని మరవలేకపోతున్నా.. ఆర్థిక ఒత్తిడిలో కూడా ఉన్నాను.. డైనింగ్ ఏరియాలో ఉరేసుకుని..?

Chiru: భారతీయుడికి గర్వకారణమైన క్షణం : చిరంజీవి, మోహన్ లాల్, నిఖిల్

Prabhas : రాజా సాబ్ లో సంజయ్ దత్ హైలైట్ కాబోతున్నాడా..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

తర్వాతి కథనం
Show comments