Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ గెలుపు.... పాకిస్థాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ : అమిత్ షా

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (13:50 IST)
ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా మాంచెష్టర్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ జట్టుపై భారత్ విజయభేరీ మోగించింది. డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం కోహ్లీ సేన 89 ర‌న్స్ తేడాతో పాక్‌పై నెగ్గింది. ఈ విజయంపై భారత మాజీ క్రికెటర్లతో పాటు.. కేంద్ర మంత్రులు కూడా సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపిస్తున్నారు. 
 
ముఖ్యంగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్‌ చేస్తూ పాక్‌పై భారత్ విజయం మరో సర్జికల్ స్ట్రైక్స్‌ అని అభివర్ణించారు. అంటే పాకిస్థాన్‌పై ఇది మ‌రో దాడి అని, దాని ఫ‌లితం కూడా అలాగే ఉంద‌న్నారు. 
 
పాక్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఆట‌గాళ్ల‌కు షా అభినందనలు తెలిపారు. ప్ర‌తి భార‌తీయుడు ఈ విజయాన్ని ప‌ట్ల గ‌ర్వంగా ఫీలవుతున్నారనీ, ఈ విజ‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ సెల‌బ్రేట్ చేసుకుంటున్నార‌న్నారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments