Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో తొలి ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్ ప్రారంభం

సెల్వి
సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (10:12 IST)
Floating bridge
కేరళలోని త్రిస్సూర్‌లోని చవక్కడ్ బీచ్‌లో ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్ (ఎఫ్ఎస్‌బి) ప్రారంభించబడింది. ఈ టూరిజం స్పాట్ ప్రస్తుతం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అలాగే తాజాగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో తేలియాడే వంతెనను పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు. 
 
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ. 1.6 కోట్ల పెట్టుబడితో నిర్మించిన వంతెనను ఆదివారం రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌లు ప్రారంభించారు.
 
ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్ ఆర్కే బీచ్‌లోని కుర్సురా సబ్‌మెరైన్ మ్యూజియం సమీపంలో ఉంది. కేరళలోని త్రిసూర్‌లోని చవక్కాడ్ బీచ్‌లో ఉన్న వంతెన తరహాలో దీనిని రూపొందించారు. 
 
ఈ బ్రిడ్జి ద్వారా పర్యాటకులు సముద్రంలోకి 100 మీటర్లు నడవవచ్చు. ముంబైకి చెందిన సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్‌ను ఇన్‌స్టాల్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: వీరమల్లు నుంచి తారతార... రొమాంటిక్ సాంగ్ విడుదలైంది

ఎమిరైట్స్ ఫ్లైట్స్‌లో నా చిత్రం ఉంటుంది, ఇప్పుడు మంచి కామెడీ లేదనే బాధ వుంది: డా. రాజేంద్ర ప్రసాద్

వర్జిన్ బాయ్స్: యూత్ ని ఫిదా చేస్తున్న పెదవుల తడి సాంగ్ !

దేశం కోసం తపన ఆపరేషన్ సింధూర్ సాంగ్ లో కనిపించింది : జెడి లక్ష్మీనారాయణ

త్రివిక్రమ్ - చెర్రీ కాంబినేషన్‌లో మూవీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

తర్వాతి కథనం
Show comments