Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో తొలి ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్ ప్రారంభం

సెల్వి
సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (10:12 IST)
Floating bridge
కేరళలోని త్రిస్సూర్‌లోని చవక్కడ్ బీచ్‌లో ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్ (ఎఫ్ఎస్‌బి) ప్రారంభించబడింది. ఈ టూరిజం స్పాట్ ప్రస్తుతం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అలాగే తాజాగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో తేలియాడే వంతెనను పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు. 
 
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ. 1.6 కోట్ల పెట్టుబడితో నిర్మించిన వంతెనను ఆదివారం రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌లు ప్రారంభించారు.
 
ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్ ఆర్కే బీచ్‌లోని కుర్సురా సబ్‌మెరైన్ మ్యూజియం సమీపంలో ఉంది. కేరళలోని త్రిసూర్‌లోని చవక్కాడ్ బీచ్‌లో ఉన్న వంతెన తరహాలో దీనిని రూపొందించారు. 
 
ఈ బ్రిడ్జి ద్వారా పర్యాటకులు సముద్రంలోకి 100 మీటర్లు నడవవచ్చు. ముంబైకి చెందిన సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్‌ను ఇన్‌స్టాల్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments