Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని పోలిన విష్ణు విగ్రహం లభ్యం.. ఎక్కడ?

ఠాగూర్
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (07:29 IST)
కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్‌ జిల్లాలో కృష్ణానదిలో వెయ్యేళ్ల నాటి విష్ణు విగ్రహంతో పాటు శివలింగాలు బయటపడ్డాయి. ఈ విష్ణు విగ్రహం... ఇటీవల అయోధ్య నగరంలోని రామమందిరంలో ప్రతిష్టించిన బాల రాముడి విగ్రహాన్ని పోలివుండటం ఇపుడు సంచలనంగా చేరింది. ఈ విగ్రహాలు దేవసుగూరు గ్రామ సమీపంలో కృష్ణా నది వంతెన నిర్మాణ పనులు చేపడుతుండగా ఈ విగ్రహం బయటపడింది. 
 
ఈ బయటపడిన విష్ణు విగ్రహం చుట్టూ దశావతారలన్నీ కనిపిస్తున్నాయి. ఈ విగ్రహానికి అనేక ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయని రాయచూర్ యూనివర్శిటీ ప్రాచీన చరిత్ర, పురావస్తు అధ్యాపకురాలు డాక్టర్ పద్మజా దేశాయ్ తెలిపారు. నిలబడివున్న భంగిమలో ఉన్న ఈ విగ్రహం ఆగమశాస్త్రాల్లోని మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందని ఆమె తెలిపారు. 
 
దీనిపై ఆమె మాట్లాడుతూ, ఈ విష్ణు విగ్రహం అనేక విశిష్టతలను కలిగివుందని తెలిపారు. విగ్రహం చుట్టూత ప్రకాశించే ఒక పీఠంపై రూపొందించివుంది. ఈ శిల్పంలో మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కితో సహా విష్ణువు యొక్క పది అవతారాల ప్రాతినిధ్యాలు ఉన్నాయి. విగ్రహం యొక్క నిలబడి ఉన్న భంగిమ ఆగమాలలో నిర్దేశించిన మార్గదర్శకాలకు క్లిష్టంగా కట్టుబడి ఉంటుంది, ఫలితంగా అందంగా రూపొందించబడి వుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments