Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.10 కోట్ల ఆఫర్.. రాత్రికి రాత్రి బెంగుళూరుకు...

గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీకి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు వరుసబెట్టి రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరు అధికార బీజేపీలో చేరుతున్నారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ ప

Webdunia
శనివారం, 29 జులై 2017 (10:27 IST)
గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీకి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు వరుసబెట్టి రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరు అధికార బీజేపీలో చేరుతున్నారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో 54 మందిని రాత్రికి రాత్రే బెంగుళూరుకు తరలించింది.  
 
దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శైలేష్ పర్మార్ స్పందిస్తూ, బీజేపీ ప్రలోభాలకు ఎమ్మెల్యేలు లోనుకాకుండా ఉండేందుకే వారిని దూరంగా తీసుకెళుతున్నట్టు చెప్పారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 కోట్లను బీజేపీ ఆఫర్ చేస్తోందని మండిపడ్డారు.
 
కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. తాము డబ్బు ఇవ్వజూపుతున్నామనే ఆరోపణలను కొట్టిపారేసిన ఆయన... సింపుల్‌గా నవ్వేశారు. కాంగ్రెస్ పార్టీ ఓ మునిగిపోయే నావలాంటిదని, అందుకే వారంతా ఓడ పూర్తిగా నీటిలో మునిగిపోకముదే దిగిపోతున్నారని చమత్కరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments