Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్దార్ వల్లభాయ్ పటేల్ సరోవరంలో 500 మొసళ్లు.. 9 అడుగుల పొడవు..

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (11:07 IST)
భారత స్వాతంత్ర్య సంగ్రామ యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళిగా గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నది ఒడ్డున 587 అడుగుల ఎత్తున్న సర్దార్ పటేల్ విగ్రహాన్ని 2018 అక్టోబర్‌లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
 
ఇక్కడి సర్దార్ సరోవరంలో మొసళ్లు తెగ తిరుగుతున్నాయి. పర్యాటకులను భయపెడుతున్నాయి. ఇంకా పర్యాటకులను చంపి తినేందుకు మొసళ్లు ఆకలితో వున్నాయని.. తెలియరావడంతో.. ఈ జలాశయంలో సీ-ప్లేన్ సర్వీసులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా సందర్శకులు సీ-ప్లేన్‌లో విహరించేందుకు వీలవుతుంది. 
 
ఇందుకోసం జలాశయంలోని దాదాపు 500 మొసళ్లను జాగ్రత్తగా బంధించి వేరే చోటికి తరలిస్తున్నారు. ఇప్పటికే 15 మొసళ్లను తరలించారు. మిగతావాటినీ తీసుకెళ్లే కార్యక్రమం జోరుగా సాగుతోంది. సర్దార్ సరోవర్ జలాశయంలో చిన్నా, పెద్దా 500 వరకూ మొసళ్లు ఉన్నాయి. వీటిలో కొన్ని 9 అడుగుల పొడవున్నాయి. వీటికి చేపల్ని ఎరవేసి ఇనుప బోనుల్లో బంధిస్తున్నారు. గుజరాత్‌లోని పశ్చిమ ప్రాంతానికి తరలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments