Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరుషి కేసు: తల్లిదండ్రులు నిర్ధోషులు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

దేశ వ్యాప్తంగా ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు విముక్తి లభించింది. సీబీఐ సరైన ఆధారాలు చూపించకపోవడంతో తల్వార్ దంపతులను తొమ్మిదేళ్ల జైలు శిక్ష అనంతరం వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ అలహాబాద్ కోర్టు

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2017 (15:57 IST)
దేశ వ్యాప్తంగా ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు విముక్తి లభించింది. సీబీఐ సరైన ఆధారాలు చూపించకపోవడంతో తల్వార్ దంపతులను తొమ్మిదేళ్ల జైలు శిక్ష అనంతరం వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ అలహాబాద్ కోర్టు తీర్పునిచ్చింది. ఆరుషిని తల్లిదండ్రులే హత్య చేసి వుంటారనే అనుమానంతో సీబీఐ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. గత తొమ్మిదేళ్ల పాటు దాస్నా జైలులో ఉన్న తల్వార్ దంపతులు కోర్టు తీర్పుతో త్వరలో విడుదల కానున్నారు. 
 
2008 మే 16న ఆరుషి తన గదిలో హత్యకు గురైంది. ఈ హత్యను ఎవరి చేసివుంటారనే కోణంలో సీబీఐ విచారణ జరిపింది. తొలుత వారి పనిమనిషి హేమరాజ్ హత్య చేసివుంటాడని పోలీసులు అనుమానించారు. ఆపై ఆరుషిని కన్నతల్లిదండ్రులే హత్యచేసివుంటారని పోలీసులు అనుమానించి అరెస్ట్ చేశారు. 
 
అయితే జైలులో తొమ్మిదేళ్లు వారిని బంధించినా ఆరుషి హత్య కేసులో తల్వార్ దంపతులే హత్య చేశారనేందుకు ఎలాంటి ఆధారం లభించలేదు. దీంతో అలహాబాద్ కోర్టు సరైన ఆధారాలు లభించకపోవడంతో వారిని విడుదల చేయాల్సిందిగా సంచలన తీర్పునిచ్చింది. ఫలితం ఆరుషి త‌ల్లిదండ్రులు నూపుర్‌ త‌ల్వార్‌, రాజేశ్ త‌ల్వార్‌ల‌ను నిర్దోషులుగా జైలు నుంచి విడుదల కానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments